శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామా
- May 09, 2022
కొలంబో: శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు.ప్రజా నిరసనకు రాజపక్స తలొగ్గి రాజీనామా చేశారు.గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అస్తవ్యస్త విధానాలతో రాజపక్స కుటుంబం శ్రీలంకను ముంచేశారు.
మహీంద్ర రాజపక్స తప్పుకోవాలంటూ కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు రేగుతున్నాయి. కుర్చీని వదలడానికి రాజపక్స ఇష్టపడలేదు.నిన్న ప్రజలు రాజపక్సను కొట్టినంత పని చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మహీంద్ర రాజపక్స పీఎం పదవి నుంచి తప్పుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







