శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామా
- May 09, 2022కొలంబో: శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు.ప్రజా నిరసనకు రాజపక్స తలొగ్గి రాజీనామా చేశారు.గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అస్తవ్యస్త విధానాలతో రాజపక్స కుటుంబం శ్రీలంకను ముంచేశారు.
మహీంద్ర రాజపక్స తప్పుకోవాలంటూ కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు రేగుతున్నాయి. కుర్చీని వదలడానికి రాజపక్స ఇష్టపడలేదు.నిన్న ప్రజలు రాజపక్సను కొట్టినంత పని చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మహీంద్ర రాజపక్స పీఎం పదవి నుంచి తప్పుకున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం