జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లేహ్ హత్యను ఖండించిన ఖతార్
- May 12, 2022ఖతార్: అల్ జజీరా కరస్పాండెంట్ షిరీన్ అబు అక్లేహ్ (51) హత్యను ఖతార్ తీవ్రంగా ఖండించింది. బుధవారం షిరీన్ అబు అక్లేహ్ ఇజ్రాయిల్ దళాల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. షిరీన్ మరణంపై పారదర్శకమైన, స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఖతార్ పిలుపునిచ్చింది. ఆ ప్రముఖ పాలస్తీనా-అమెరికన్ రిపోర్టర్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఘటనా స్థలంలో ఉన్న మరో పాలస్తీనా జర్నలిస్ట్ అలీ అల్-సముదీ గాయపడ్డాడు. ప్రపంచ నాయకులు, సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు, పత్రికా స్వేచ్ఛ సంఘాలు కూడా జర్నలిస్ట్ హత్యను తీవ్రంగా ఖండించాయి.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్