ఒమాన్ లో 445 మంది కార్మికులు కార్మిక చట్టం ఉల్లంఘించారు
- April 06, 2016
మార్చి 27 నుంచి ఏప్రిల్ 2 మధ్య కాలంలో 445 మంది కార్మికులు కార్మిక చట్టం ఉల్లంఘించారు మానవ వనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త తనిఖీ జట్టు తన వారాంతపు నివేదికలో పేర్కొంది ఈ సంఖ్య లో 371 వాణిజ్య కార్మికులు , 39 వ్యవసాయ కార్మికులు మరియు 35 ఇళ్ళలొ పనిచేసే లాంటి వారు ఉన్నారు. అయితే దారితప్పిన కార్మికులు 254 అలాగే 23 ఇతర ఉల్లంఘనల నేపధ్యంలో పరారీలో కార్మికులు సంఖ్య 140 గా ఉన్నారు.ఉత్తర అల్ బతిన గవర్నరేట్ లో 168 మంది చట్టాన్ని అతిక్రమించిన కార్మికులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఆ తర్వాత మస్కట్ 115 మంది చట్టాన్ని అతిక్రమించిన కార్మికులుగా ఉన్నారు. వీరంధరిపై మానవ వనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త తనిఖీ జట్టు సమర్థ అధికారులు వారిపై చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించారు ఈ మధ్యలో, మానవ వనరుల మంత్రిత్వ శాఖ 193 బహిష్కృత కార్మికులు కార్మిక నిబంధనలు మరియు చట్టం అమలు మంత్రివర్గ నిర్ణయాలు ఉల్లంఘించినందుకు దేశము నుండి పంపించినట్లు తేలింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







