ఇద్దరు ఉల్లంఘనుల అరెస్ట్: 90 కిలోల రొయ్యలు స్వాధీనం
- May 13, 2022బహ్రెయిన్: ల్యాండ్ కోస్ట్ గార్డ్ పెట్రోల్స్, ఇద్దరు వ్యక్తుల్ని దెరాజ్ ప్రాంతంలో అరెస్టు చేశారు. వారి నుంచి 90 కిలోల రొయ్యల్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి జులై నెలాఖరు వరకు వీటిపై నిషేధం వుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నిందితుల వయసు 23 ఏళ్ళుగా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్