రమదాన్ అనంతరం ట్రాఫిక్ క్యాంపెయిన్: 950 ఉల్లంఘనల నమోదు
- May 13, 2022
కువైట్: ట్రాఫిక్ సెక్యూరిటీ క్యాంపెయిన్, రమదాన్ అనంతరం మళ్ళీ మొదలైంది. అర్దియా పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన క్యాంపెయిన్లో పెద్దయెత్తున ఉల్లంఘనలు నమోదయ్యాయి. పలు ఉల్లంఘనలకు ట్రాఫిక్ టిక్కెట్లు జారీ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్ బర్జాస్ ఆదేశాల మేరకు ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 950 డైరెక్ట్ ఉల్లంఘనలు రిజిస్టర్ అయ్యాయి. ఆరుగు జువైనెల్స్ అరెస్టయ్యారు. వారిని జువైనల్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న ముగ్గురు వలసదారుల్నీ అరెస్టు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







