రమదాన్ అనంతరం ట్రాఫిక్ క్యాంపెయిన్: 950 ఉల్లంఘనల నమోదు
- May 13, 2022
కువైట్: ట్రాఫిక్ సెక్యూరిటీ క్యాంపెయిన్, రమదాన్ అనంతరం మళ్ళీ మొదలైంది. అర్దియా పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన క్యాంపెయిన్లో పెద్దయెత్తున ఉల్లంఘనలు నమోదయ్యాయి. పలు ఉల్లంఘనలకు ట్రాఫిక్ టిక్కెట్లు జారీ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్ బర్జాస్ ఆదేశాల మేరకు ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 950 డైరెక్ట్ ఉల్లంఘనలు రిజిస్టర్ అయ్యాయి. ఆరుగు జువైనెల్స్ అరెస్టయ్యారు. వారిని జువైనల్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న ముగ్గురు వలసదారుల్నీ అరెస్టు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







