యూఏఈ ప్రెసిడెంట్ మరణంపై సంతాపం తెలిపిన అమీర్
- May 14, 2022దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్హెచ్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణం పట్ల అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హెచ్హెచ్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వివేకం, నిరాడంబరతతో కూడిన గొప్ప నాయకుడని కొనియాడారు. దివంగత నేత తన దేశానికి, తన ఉమ్మాకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడని గుర్తు చేసుకున్నారు. అతని ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థించాడు. అల్ నహ్యాన్ కుటుంబానికి, ప్రభుత్వానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి