యూఏఈ చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

- May 15, 2022 , by Maagulf
యూఏఈ చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అబుధాబి: యూఏఈ దివంగత అధ్యక్షుడు షేక్ ఖలీఫా కు భారత ప్రభుత్వం తరపున నివాళులు అర్పించేందుకు సతీసమేతంగా అబుధాబి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సాదరంగా ఆహ్వానించిన యూఏఈ భారత రాయబారి సంజయ్ సుధీర్, సందీప్ కుమార్ బయ్యపు (డిప్యూటీ చీఫ్ అఫ్ కమిషన్) మరియు యూఏఈ అధికారులు. ముష్రిఫ్ ప్యాలెస్ లో నూతన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ ను కలిసి సంతాపం తెలియజేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com