యూఏఈ చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- May 15, 2022
అబుధాబి: యూఏఈ దివంగత అధ్యక్షుడు షేక్ ఖలీఫా కు భారత ప్రభుత్వం తరపున నివాళులు అర్పించేందుకు సతీసమేతంగా అబుధాబి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సాదరంగా ఆహ్వానించిన యూఏఈ భారత రాయబారి సంజయ్ సుధీర్, సందీప్ కుమార్ బయ్యపు (డిప్యూటీ చీఫ్ అఫ్ కమిషన్) మరియు యూఏఈ అధికారులు. ముష్రిఫ్ ప్యాలెస్ లో నూతన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ ను కలిసి సంతాపం తెలియజేయనున్నారు.



తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







