ఫేక్ సోషల్ మీడియా పోస్టులపై ‘దేవా’ హెచ్చరిక
- May 20, 2022
దుబాయ్: సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కొన్ని పోస్టులు, సందేశాలు మోసపూరితమైనవని దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా-DEWA) స్పష్టం చేసింది. వాట్సాప్ (WhatsApp) గ్రూపులలో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక నకిలీ సోషల్ మీడియా పోస్టుపై హెచ్చరించింది. ఆ ఫేక్ పోస్టులో కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వమని ప్రజలను అడుగుతున్నారని, గెలిచిన వారికి Dh10,000 వరకు నగదు బహుమతి కూడా అందిస్తామని అందులో పేర్కొన్నారని వాటర్ అథారిటీ తెలిపింది. ఇలాంటివన్ని ఫేక్ సందేశాలని, నగదు బహుమతి అంటూ వచ్చే సోషల్ మీడియా పోస్టులసు నమ్మి మోసపోవద్దని ప్రజలను ‘దేవా’ కోరింది.
తాజా వార్తలు
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో పోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన









