ఫేక్ సోషల్ మీడియా పోస్టులపై ‘దేవా’ హెచ్చరిక
- May 20, 2022
దుబాయ్: సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కొన్ని పోస్టులు, సందేశాలు మోసపూరితమైనవని దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా-DEWA) స్పష్టం చేసింది. వాట్సాప్ (WhatsApp) గ్రూపులలో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక నకిలీ సోషల్ మీడియా పోస్టుపై హెచ్చరించింది. ఆ ఫేక్ పోస్టులో కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వమని ప్రజలను అడుగుతున్నారని, గెలిచిన వారికి Dh10,000 వరకు నగదు బహుమతి కూడా అందిస్తామని అందులో పేర్కొన్నారని వాటర్ అథారిటీ తెలిపింది. ఇలాంటివన్ని ఫేక్ సందేశాలని, నగదు బహుమతి అంటూ వచ్చే సోషల్ మీడియా పోస్టులసు నమ్మి మోసపోవద్దని ప్రజలను ‘దేవా’ కోరింది.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







