ఫేక్ సోషల్ మీడియా పోస్టులపై ‘దేవా’ హెచ్చరిక
- May 20, 2022దుబాయ్: సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కొన్ని పోస్టులు, సందేశాలు మోసపూరితమైనవని దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా-DEWA) స్పష్టం చేసింది. వాట్సాప్ (WhatsApp) గ్రూపులలో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక నకిలీ సోషల్ మీడియా పోస్టుపై హెచ్చరించింది. ఆ ఫేక్ పోస్టులో కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వమని ప్రజలను అడుగుతున్నారని, గెలిచిన వారికి Dh10,000 వరకు నగదు బహుమతి కూడా అందిస్తామని అందులో పేర్కొన్నారని వాటర్ అథారిటీ తెలిపింది. ఇలాంటివన్ని ఫేక్ సందేశాలని, నగదు బహుమతి అంటూ వచ్చే సోషల్ మీడియా పోస్టులసు నమ్మి మోసపోవద్దని ప్రజలను ‘దేవా’ కోరింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి