2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’
- May 21, 2022దుబాయ్: డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలను ట్రాక్ చేయడానికి దుబాయ్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుంది. ఇది మెటావర్స్ లో అవకాశాలను మెరుగుపరచనుంది. 2030 నాటికి దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు మెటావర్స్ రంగం నుంచి వచ్చే సహకారాన్ని 4 బిలియన్ డాలర్లకు పెంచడం, దుబాయ్ జీడీపీలో దాని వాటాను 1 శాతానికి పెంచడం ఈ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే రెసిడెంట్ సర్జన్ల పనితీరును 230 శాతం మెరుగుపరచడం, ఇంజనీర్ల ఉత్పాదకతను 30 శాతం పెంచడంతోపాటు 42,000 ఉద్యోగాలను వర్చువల్గా మార్చడంలో సహాయపడే మెటావర్స్ టెక్నాలజీలను అమలు చేయడం వంటి కార్యక్రమాలను ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు