దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- May 21, 2022దుబాయ్: జూలై 1 నుండి రిటైల్, టెక్స్ టైల్, ఎలక్ట్రానిక్ దుకాణాలు, రెస్టారెంట్లు, ఫార్మసీలలో సింగిల్ యూజ్ బ్యాగులపై 25 ఫిల్లను వసూలు చేయనున్నారు. ఈ-కామర్స్ డెలివరీలకు కూడా ఈ టారిఫ్ వర్తిస్తుంది. రెండు సంవత్సరాలలో సింగిల్ యూజ్ క్యారియర్ బ్యాగులను పూర్తిగా నిషేధించే వరకు అనేక దశల్లో ప్లాస్టిక్ బ్యాగులను తగ్గించే చర్యలను చేపట్టనున్నట్లు దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ