ఆన్లైన్ బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్: 500,000 దిర్హాముల వరకు జరిమానా
- May 21, 2022
యూఏఈ: ఆన్లైన్ ద్వారా బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్కి పాల్పడేవారికి కనిష్టంగా 250,000 నుండి గరిష్టంగా 500,000 దిర్హాముల వరకు జరిమానా విధించే అవకాశం వుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఉల్లంఘనలకు పాల్పడేవారికి గరిష్టంగా రెండేళ్ళ జైలు శిక్ష కూడా విధిస్తారు. సోసల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడేవారికి ఈ శిక్షలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్ష పదేళ్ళ వరకు విధిస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







