ఆన్‌లైన్ బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్: 500,000 దిర్హాముల వరకు జరిమానా

- May 21, 2022 , by Maagulf
ఆన్‌లైన్ బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్: 500,000 దిర్హాముల వరకు జరిమానా

యూఏఈ: ఆన్‌లైన్ ద్వారా బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడేవారికి కనిష్టంగా 250,000 నుండి గరిష్టంగా 500,000 దిర్హాముల వరకు జరిమానా విధించే అవకాశం వుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఉల్లంఘనలకు పాల్పడేవారికి గరిష్టంగా రెండేళ్ళ జైలు శిక్ష కూడా విధిస్తారు. సోసల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడేవారికి ఈ శిక్షలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్ష పదేళ్ళ వరకు విధిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com