సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము ధూళితో కూడిన తుపాను
- May 23, 2022
రియాద్: నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ, వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ఇసుక, దుమ్ము, ధూళితో కూడిన తుపాన్లు సంభవిస్తాయని హెచ్చరికల్లో పేర్కొంది. నార్తరన్ బోర్డర్ రీజియన్స్లో ఈ ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ ఇసుక తుపాన్ల సమయంలో గాలి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం వుంది. పలు దేశాల్లో ఈ తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దుమ్ము ధూళితో కూడిన తుపాన్ల విషయానికొస్తే, గత ఇరవై ఐదేళ్ళలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పరిస్థితులు వున్నాయని కువైట్ పేర్కొంది. ఇరాకీ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, పూర్ విజిబిలిటీ కారణంగా విమానాల రాకపోకల్ని రద్దు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







