1,900% పెరిగిన యూఏఈ-ఖతార్ విమాన ఛార్జీలు
- May 24, 2022
యూఏఈ: ఫిఫా ప్రపంచ కప్కు ముందు యూఏఈ-ఖతార్ విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ఎకానమీ క్లాస్ ఛార్జీలు దాదాపు 1,900 శాతం పెరిగాయి. మే 25న వన్-వే ఎకానమీ క్లాస్ విమాన ఛార్జీలు 360 దిర్హామ్లుగా ఉంది. మెగా ఈవెంట్ ప్రారంభానికి ఒక రోజు ముందుగా నవంబర్ 20న 7,110 దిర్హామ్లకు చేరుకుందని ఎయిర్లైన్స్ డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్









