1,900% పెరిగిన యూఏఈ-ఖతార్ విమాన ఛార్జీలు
- May 24, 2022
యూఏఈ: ఫిఫా ప్రపంచ కప్కు ముందు యూఏఈ-ఖతార్ విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ఎకానమీ క్లాస్ ఛార్జీలు దాదాపు 1,900 శాతం పెరిగాయి. మే 25న వన్-వే ఎకానమీ క్లాస్ విమాన ఛార్జీలు 360 దిర్హామ్లుగా ఉంది. మెగా ఈవెంట్ ప్రారంభానికి ఒక రోజు ముందుగా నవంబర్ 20న 7,110 దిర్హామ్లకు చేరుకుందని ఎయిర్లైన్స్ డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







