అబుధాబి పేలుడు: భారత వలసదారుడు సహా ఇద్దరు మృతి
- May 24, 2022
యూఏఈ: అబుధాబి నగరంలోని ఓ రెస్టారెంటులో గ్యాప్ సిలెండర్ పేలుడు సంభవించిన ఘటనలో ఓ భారతీయ వలసదారుడు సహా మొత్తం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అబుధాబి లోని భారత ఎంబసీ ఈ ఘటనపై స్పందిస్తూ, భారత వలసదారుడు మృతి చెందిన విషయాన్ని ధృవీకరించింది. బాధితుడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. జరిగిన ఘటన దురదృష్టకరమని ఎంబసీ వెల్లడించింది. ఖలీదియా మాల్ మరియు షైనింగ్ టవర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాలుగు భవనాలు కూడా దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







