జూన్లో ఖతార్లో పర్యటించనున్న భారత ఉప రాష్ట్రపతి
- May 26, 2022
దోహా: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జూన్ తొలి వారంలో ఖతార్లో పర్యటించనున్నారు.ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తొలి సారిగా ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు ఖతార్లో పర్యటించనున్నారు. గబాన్, సెనెగల్ మరియు ఖతార్లలో మే 30 నుంచి జూన్ 7 వరకు వెంకయ్యనాయుడు పర్యటిస్తారు. దోహాలో జూన్ 4 నుంచి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు బృందం పర్యటిస్తుంది. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, ఇరు దేశాల మధ్య సన్నహిత సంబంధాలపై ఖతార్ ప్రతినిధి బృందంతో చర్చిస్తుంది. కమ్యూనిటీ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







