జూన్లో ఖతార్లో పర్యటించనున్న భారత ఉప రాష్ట్రపతి
- May 26, 2022
దోహా: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జూన్ తొలి వారంలో ఖతార్లో పర్యటించనున్నారు.ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తొలి సారిగా ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు ఖతార్లో పర్యటించనున్నారు. గబాన్, సెనెగల్ మరియు ఖతార్లలో మే 30 నుంచి జూన్ 7 వరకు వెంకయ్యనాయుడు పర్యటిస్తారు. దోహాలో జూన్ 4 నుంచి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు బృందం పర్యటిస్తుంది. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, ఇరు దేశాల మధ్య సన్నహిత సంబంధాలపై ఖతార్ ప్రతినిధి బృందంతో చర్చిస్తుంది. కమ్యూనిటీ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









