జూన్లో ఖతార్లో పర్యటించనున్న భారత ఉప రాష్ట్రపతి
- May 26, 2022
దోహా: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జూన్ తొలి వారంలో ఖతార్లో పర్యటించనున్నారు.ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తొలి సారిగా ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు ఖతార్లో పర్యటించనున్నారు. గబాన్, సెనెగల్ మరియు ఖతార్లలో మే 30 నుంచి జూన్ 7 వరకు వెంకయ్యనాయుడు పర్యటిస్తారు. దోహాలో జూన్ 4 నుంచి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు బృందం పర్యటిస్తుంది. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, ఇరు దేశాల మధ్య సన్నహిత సంబంధాలపై ఖతార్ ప్రతినిధి బృందంతో చర్చిస్తుంది. కమ్యూనిటీ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







