జూన్లో ఖతార్లో పర్యటించనున్న భారత ఉప రాష్ట్రపతి
- May 26, 2022
దోహా: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జూన్ తొలి వారంలో ఖతార్లో పర్యటించనున్నారు.ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తొలి సారిగా ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు ఖతార్లో పర్యటించనున్నారు. గబాన్, సెనెగల్ మరియు ఖతార్లలో మే 30 నుంచి జూన్ 7 వరకు వెంకయ్యనాయుడు పర్యటిస్తారు. దోహాలో జూన్ 4 నుంచి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు బృందం పర్యటిస్తుంది. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, ఇరు దేశాల మధ్య సన్నహిత సంబంధాలపై ఖతార్ ప్రతినిధి బృందంతో చర్చిస్తుంది. కమ్యూనిటీ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







