గత 24 గంటల్లో 7,434 డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ
- May 29, 2022
అబుదాబి: గత 24 గంటల్లో 7,434 డోస్ల కొవిడ్-19 వ్యాక్సిన్ను పంపిణీ చేసినట్లు ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది.దీంతో ఇప్పటివరకు అందించబడిన మొత్తం డోసుల సంఖ్య 24,895,453కి పెరిగిందని, వ్యాక్సిన్ పంపిణీ రేటు 100 మందికి 251.71 డోసులుగా ఉందన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ని సమాజంలోని సభ్యులందరికీ అందించాలనే మంత్రిత్వ శాఖ ప్రణాళికకు అనుగుణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాక్సినేషన్ ఫలితంగా ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపింది. కొవిడ్ కేసుల సంఖ్యను తగ్గించడంలో.. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సహాయపడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







