గత 24 గంటల్లో 7,434 డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ
- May 29, 2022
అబుదాబి: గత 24 గంటల్లో 7,434 డోస్ల కొవిడ్-19 వ్యాక్సిన్ను పంపిణీ చేసినట్లు ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది.దీంతో ఇప్పటివరకు అందించబడిన మొత్తం డోసుల సంఖ్య 24,895,453కి పెరిగిందని, వ్యాక్సిన్ పంపిణీ రేటు 100 మందికి 251.71 డోసులుగా ఉందన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ని సమాజంలోని సభ్యులందరికీ అందించాలనే మంత్రిత్వ శాఖ ప్రణాళికకు అనుగుణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాక్సినేషన్ ఫలితంగా ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపింది. కొవిడ్ కేసుల సంఖ్యను తగ్గించడంలో.. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సహాయపడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







