నేటీ నుంచి ట్రూజెట్ విమాన సర్వీసులు..
- April 07, 2016
కడప నుంచి హైదరాబాద్కు ట్రూజెట్ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు ఓల్వో బస్సు టికెట్ ధరలతో సమానంగానే విమానాల్లో చార్జీ ఉంటుందని ట్రూజెట్ ఎండీ ఉమేష్ మీడియాకు వెల్లడించారు. వారంలో నాలుగు రోజుల (శుక్ర, శని, ఆది, సోమ) పాటు సర్వీసులు ఉంటాయని చెప్పారు. మే 3వ తేది నుంచి విజయవాడ-కడప మధ్య విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. భవిష్యత్లో కడప నుంచి గోవా, బెంగుళూరు, చెన్నై, ఔరంగబాద్ (షిరిడి) సర్వీసులు కూడా నడపనున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!







