ఉమ్రా విజిట్ వీసా: 24 గంటల్లోనేనన్న హజ్ మినిస్టర్
- June 02, 2022
అమ్మాన్: మినిస్టర్ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా డాక్టర్ తౌఫిక్ అల్ రబియా మాట్లాడుతూ, వ్యక్తిగత ఉమ్రా యాత్రీకులు, ఉమ్రా వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి సరికొత్త ఎలక్ట్రానిక్ సర్వీస్ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. కేవలం 24 గంటల్లోనే ఉమ్రా విజిట్ వీసా జారీ అవుతుంది ఈ విధానం ద్వారా. సౌదీ అరేబియా వెలుపల నుంచి కూడా ఉమ్రా వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. విజన్ 2030లో భాగంగా పెద్దయెత్తున ఉమ్రా యాత్రీకుల్ని ఆకర్షించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఒక మిలియన్ యాత్రీకులు ఉమ్రా కోసం వస్తారని అంచనా వేస్తున్నారు. వీరిలో 85 శాతం విదేశీయులు కాగా, మిగతా 15 శాతం డొమెస్టిక్ యాత్రీకులు. హజ్ యాత్రీకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలూ అథారిటీస్ తీసుకుంటాయని చెప్పారు మినిస్టర్.
తాజా వార్తలు
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..







