యూఏఈలో 100 శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి
- June 02, 2022
యూఏఈ: యూఏఈ 100 శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. దేశంలో ఎంపిక చేసిన గ్రూపులోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయినట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఫ్రంట్ లైనర్స్, కమ్యూనిటీ మెంబర్స్, వ్యాక్సిన్కి అనుమతి పొందిన గ్రూపులకు చెందినవారు.ఇలా అందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. వ్యాక్సినేషన్తో కోవిడ్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. అయితే, వ్యక్తిగత పరిశుభ్రత, మాస్క్ ధరించడం వంటి నియమాలు పాటించడం వల్ల వీలైనంతవరకు కోవిడ్ వ్యాప్తిని తగ్గించుకోవచ్చని అథారిటీస్ సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







