బిట్ కాయిన్ మైనింగ్: ఫ్లేర్డ్ గ్యాస్ సొంతం చేసుకునేలా క్రుసోయ్ ఎనర్జీ ప్రణాళిక
- June 03, 2022
మస్కట్: అమెరికాకి చెందిన క్రుసోయ్ ఎనర్జీ, బిట్ కాయిన్ మైనింగ్ కోసం అదనపు సహజ వాయువుని వినియోగించుకోవడంలో దిట్ట. మస్కట్ అలాగే ఒమన్లలో జనరేటర్లు అభివృద్ధి చేయడం అలాగే మైనింగ్ ఎక్విప్మెంట్ అభివృద్ధి చేయడాన్ని ప్రారంభించింది. తద్వారా తమ ఉద్గారాల్ని తగ్గించుకోవడం ఈ సంస్థ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికన్ ప్రాంతంలో, స్థానికంగా 38 శాతం మేర అదనపు సహజవాయువుని బావుల నుంచి బర్న్ చేస్తున్నట్లుగా సంస్థ పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు 2023 తొలి క్వార్టర్లో ప్రారంభించే అవకశం వుంది. ప్రపంచ బ్యాంకుతో ఒమన్ ప్రభుత్వం ఈ మేరకు ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!







