బిట్ కాయిన్ మైనింగ్: ఫ్లేర్డ్ గ్యాస్ సొంతం చేసుకునేలా క్రుసోయ్ ఎనర్జీ ప్రణాళిక
- June 03, 2022
మస్కట్: అమెరికాకి చెందిన క్రుసోయ్ ఎనర్జీ, బిట్ కాయిన్ మైనింగ్ కోసం అదనపు సహజ వాయువుని వినియోగించుకోవడంలో దిట్ట. మస్కట్ అలాగే ఒమన్లలో జనరేటర్లు అభివృద్ధి చేయడం అలాగే మైనింగ్ ఎక్విప్మెంట్ అభివృద్ధి చేయడాన్ని ప్రారంభించింది. తద్వారా తమ ఉద్గారాల్ని తగ్గించుకోవడం ఈ సంస్థ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికన్ ప్రాంతంలో, స్థానికంగా 38 శాతం మేర అదనపు సహజవాయువుని బావుల నుంచి బర్న్ చేస్తున్నట్లుగా సంస్థ పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు 2023 తొలి క్వార్టర్లో ప్రారంభించే అవకశం వుంది. ప్రపంచ బ్యాంకుతో ఒమన్ ప్రభుత్వం ఈ మేరకు ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







