ఈజిప్ట్లో బాంబు పేలుడు ఏడుగురు మృతి
- April 08, 2016
ఈజిప్ట్లోని సినాయ్ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. రఫా, షేక్ జువాయేద్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు రహదారుల పక్కన పేలుడు పదార్థాలు పాతిపెట్టారు. మిలిటరీ అధికారులు, సైనికుల వాహనాలు అటుగా వెళ్లినపుడు రిమోట్తో వాటిని పేల్చేశారు. ఈ పేలుడు ఘటనల్లో ఏడుగురు ఈజిప్ట్ సైనికులు మృతిచెందగా మరో మిలిటరీ అధికారి మృతిచెందాడు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐసిస్ ఉగ్రవాదులు వెబ్సైట్ ద్వారా వెల్లడించారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









