ఇన్స్టెంట్ పెసరట్టు
- June 05, 2022ఇది ఒక హెల్తీ ఇన్స్టంట్ దోశ. మనము ముందుగా పెసలు మరియు బియ్యము కలిపి గ్రైండర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు.
కావలసిన పదార్థములు: పెసలు -1/2 కిలో, బియ్యం-1/2 కిలో (క్రిస్పీ దోశలు కొరకు 1/4 కిలో ఎక్స్ట్రా బియ్యము )
ఈ రెండూ కలిపి మరపట్టించి, ఉంచుకోవాలి. ఈ పిండి 2 నెలలు స్టోర్ చేసుకోవచ్చు.
దోశ తయారు చేసుకునే విధానము:
1. కావలసిన అంత పిండిని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో ఉప్పు , కారము, జీలకర్ర వేసుకుని రవ్వ దోశ పిండి లాగా కలుపు కోవాలి. ఇప్పుడు వేడి పెనం మీద దోశలు వేసుకోవాలి.
ఈ దోశ పిండిలో సన్నని ఉల్లిపాయ చెక్కు వేసుకొంటె చాలా చాలా బాగుంటుంది.
--పూర్ణిమ పేర్ల,విజయనగరం.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్