ఘోర రైలు ప్రమాదం..17 మంది మృతి
- June 08, 2022
ఇరాన్: తూర్పు ఇరాన్లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో 17 మంది మరణించారని, 50 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
దాదాపు 350 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న రైలు.. ఎడారి నగరమైన తబాస్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చీకటిలో రైలులోని ఏడు క్యారేజీలలో నాలుగు పట్టాలు తప్పినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ నివేదించింది. ఘటనా స్థలానికి అంబులెన్స్లు, హెలికాప్టర్లతో రెస్క్యూ టీమ్లు చేరుకున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







