ఎయిర్ ఫోర్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు...
- June 09, 2022
భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎయిర్ ఫోర్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)లో ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టులు ఉన్నాయి. 27 సంవత్సరాలలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఆన్ లైన్ పరీక్ష, వాయిస్ టెస్ట్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు జూన్ 15, 2022 నుండి ప్రారంభమౌతాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేది జులై 14, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; WWW.AAI.AERO/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!







