మినిస్ట్రీ తనిఖీల్లో 98 మంది అక్రమ వలసదారుల అరెస్ట్
- June 10, 2022
: పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్, క్యాపిటల్ సెక్యూరిటీ డైరెక్టరేట్-మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్వహించిన సెక్యూరిటీ క్యాంపెయిన్లో 98 మంది అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. లేబర్ చట్టాల్ని ఉల్లంఘించారన్న కారణంగా ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. బ్నీద్ అల్ కార్ ప్రాంతంలో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి.ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేశామన్నారు.సెక్యూరిటీ బృందాల నుంచి ఉల్లంఘనలకు పాల్పడేవారెవరూ తప్పించుకోలేరని అధికారులు చెప్పారు.అరెస్టయిన నిందితులు తిరిగి ఏ జీసీసీ దేశంలోనూ అడుగు పెట్టే పరిస్థితి వుండదు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







