మినిస్ట్రీ తనిఖీల్లో 98 మంది అక్రమ వలసదారుల అరెస్ట్
- June 10, 2022
: పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్, క్యాపిటల్ సెక్యూరిటీ డైరెక్టరేట్-మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్వహించిన సెక్యూరిటీ క్యాంపెయిన్లో 98 మంది అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. లేబర్ చట్టాల్ని ఉల్లంఘించారన్న కారణంగా ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. బ్నీద్ అల్ కార్ ప్రాంతంలో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి.ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేశామన్నారు.సెక్యూరిటీ బృందాల నుంచి ఉల్లంఘనలకు పాల్పడేవారెవరూ తప్పించుకోలేరని అధికారులు చెప్పారు.అరెస్టయిన నిందితులు తిరిగి ఏ జీసీసీ దేశంలోనూ అడుగు పెట్టే పరిస్థితి వుండదు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









