గత వారంలో దేశవ్యాప్తంగా 1,966 ఉల్లంఘనలు
- June 13, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ 1,966 ఉల్లంఘనల్ని నమోదు చేసింది గత వారం రోజుల్లో. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ 653 చెక్ పాయింట్లను పలు గవర్నరేట్లలో ఏర్పాటు చేసింది. కాగా, 432 రెసిడెన్సీ ఉల్లంఘనలు్ని అరెస్ట్ చేయడం జరిగింది. 692 ట్రాఫిక్ ప్రమాదాలపై అధఇకారులు స్పందించారు. 18 మంది వాంటెడ్ క్రిమినల్స్ కూడా అరెస్టయ్యారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







