ఖతారీ ఎమిర్కి రాతపూర్వక సందేశాన్ని పంపిన కింగ్ సల్మాన్
- June 17, 2022
దోహా: కింగ్ సల్మాన్, ఓ రాతపూర్వక సందేశాన్ని ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకి పంపారు. ఈ సందేశాన్ని ఖతార్లో సౌదీ రాయబారి ప్రిన్స్ మన్సూర్ బిన్ ఖాలిద్ బిన్ ఫర్హాన్ అందించారు. ఈ సమావేశంలో సౌదీ రాయబారి, కువైట్తో సౌదీకి వున్న సత్సంబంధాల్ని ప్రస్తావించారు. కాగా, ఖతార్ ఎమిర్, సౌదీ కింగ్ అలాగే క్రౌన్ ప్రిన్స్లకు అభినందనలు తెలిపారు. ఖతారీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







