ఖతారీ ఎమిర్కి రాతపూర్వక సందేశాన్ని పంపిన కింగ్ సల్మాన్
- June 17, 2022
దోహా: కింగ్ సల్మాన్, ఓ రాతపూర్వక సందేశాన్ని ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకి పంపారు. ఈ సందేశాన్ని ఖతార్లో సౌదీ రాయబారి ప్రిన్స్ మన్సూర్ బిన్ ఖాలిద్ బిన్ ఫర్హాన్ అందించారు. ఈ సమావేశంలో సౌదీ రాయబారి, కువైట్తో సౌదీకి వున్న సత్సంబంధాల్ని ప్రస్తావించారు. కాగా, ఖతార్ ఎమిర్, సౌదీ కింగ్ అలాగే క్రౌన్ ప్రిన్స్లకు అభినందనలు తెలిపారు. ఖతారీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









