ఖతారీ ఎమిర్కి రాతపూర్వక సందేశాన్ని పంపిన కింగ్ సల్మాన్
- June 17, 2022
దోహా: కింగ్ సల్మాన్, ఓ రాతపూర్వక సందేశాన్ని ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకి పంపారు. ఈ సందేశాన్ని ఖతార్లో సౌదీ రాయబారి ప్రిన్స్ మన్సూర్ బిన్ ఖాలిద్ బిన్ ఫర్హాన్ అందించారు. ఈ సమావేశంలో సౌదీ రాయబారి, కువైట్తో సౌదీకి వున్న సత్సంబంధాల్ని ప్రస్తావించారు. కాగా, ఖతార్ ఎమిర్, సౌదీ కింగ్ అలాగే క్రౌన్ ప్రిన్స్లకు అభినందనలు తెలిపారు. ఖతారీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







