బహ్రెయిన్లోకి డ్రగ్స్ స్మగ్లింగ్: ముగ్గురి అరెస్ట్
- June 17, 2022
బహ్రెయిన్: ముగ్గురు వ్యక్తులు బహ్రెయిన్లోకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి యత్నిస్తుండగా వారిని అరెస్ట్ చేశారు. నిందితులు ఓ యూరోపియన్ దేశం నుంచి బహ్రెయిన్లోకి డ్రగ్స్ మరియు ట్యాబ్లెట్లతో కూడిన పార్సెల్ పంపినట్లు వెల్లడించారు పోలీసులు.నార్కోటిక్స్ కంట్రోల్ డిపార్టుమెంట్, జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఎవిడెన్స్, నిందితుల్ని కస్టమ్స్ ఎఫైర్స్ సహకారంతో కలిసి అరెస్ట్ చేయడం జరిగింది.ఎయిర్ పోర్టు ద్వారా పోస్టల్ పార్సెల్ రూపంలో వస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పార్సిల్ తెరిచి, నిందితుల ఆచూకీ కనుగొని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







