చేపల వేట: చట్టాన్ని ఉల్లంఘించిన పలువురి అరెస్ట్
- June 17, 2022
మస్కట్: 20 మందికి పైగా కార్మికుల్ని దోఫార్ గవర్నరేట్లో ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చరల్ వెల్త్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ (గవర్నరేట్ ఆఫ్ దోఫార్) వెల్లడించిన వివరాల ప్రకారం తనిఖీ బృందాలు, పలు ఉల్లంఘనల్ని గుర్తించి, చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.నెంబర్లు లేకుండా నాలుగు ఫిషింగ్ వెజల్స్లో వెళుతున్న 18 మందిని అరెస్ట్ చేశారు. లైసెన్సు లేకుండా కేజెస్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!







