చేపల వేట: చట్టాన్ని ఉల్లంఘించిన పలువురి అరెస్ట్
- June 17, 2022
మస్కట్: 20 మందికి పైగా కార్మికుల్ని దోఫార్ గవర్నరేట్లో ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చరల్ వెల్త్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ (గవర్నరేట్ ఆఫ్ దోఫార్) వెల్లడించిన వివరాల ప్రకారం తనిఖీ బృందాలు, పలు ఉల్లంఘనల్ని గుర్తించి, చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.నెంబర్లు లేకుండా నాలుగు ఫిషింగ్ వెజల్స్లో వెళుతున్న 18 మందిని అరెస్ట్ చేశారు. లైసెన్సు లేకుండా కేజెస్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







