350 మంది కార్మికులకు స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- June 17, 2022
యూఏఈ: దుబాయ్ పోలీస్, ఇటీవల 350 మంది కార్మికుల కోసం స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించింది.క్రీడలతో, ఆటపాటలతో ఆరోగ్యం సిద్ధిస్తుందన్న కోణంలో ఆఫీసర్స్ క్లబ్ నేతృత్వంలో ఈ ఈవెంట్ నిర్వహించడం జరిగింది.జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ కమ్యూనిటీ హ్యాపీనెస్ విభాగం స్పోర్ట్స్ ఎఫైర్స్ డిపార్టుమెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ బాసిత్ అలి అబ్దుల్ రహ్మాన్ మాట్లాడుతూ, సమాజంలో కీలక విభాగాలతో ఇంటరాక్షన్ కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటివి నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఫిజికల్ యాక్టివిటీస్, అవగాహనా కార్యక్రమాలు వంటివి ఈ సందర్భంగా నిర్వహించారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







