పుట్టింగల్‌ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియో..

- April 10, 2016 , by Maagulf
పుట్టింగల్‌ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియో..

మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియో  కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌ ఆలయంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 105 మంది పైగా మృతిచెందనటం పట్ట ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com