పుట్టింగల్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్గ్రేషియో..
- April 10, 2016
మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్గ్రేషియో కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్ ఆలయంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 105 మంది పైగా మృతిచెందనటం పట్ట ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్గ్రేషియో ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







