పీసీఆర్ ఫోర్జరీ: ముగ్గురు వ్యక్తులకు ఆరు నెలల జైలు
- June 22, 2022బహ్రెయిన్: హై అప్పీల్స్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. ఓ పురుషుడు, ముగ్గురు మహిళలు ఈ కేసులో దోషులుగా తేలారు. సౌదీ అరేబియాకి వెళ్ళేందుకోసం పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ని నిందితులు ఫోర్జరీ చేసినట్లు అధికారులు తెలిపారు. కింగ్ ఫహాద్ కాజ్వే మీదుగా వీరు వెళ్ళేందుకుగాను ఫేక్ సర్టిఫికెట్లను నిందితులు సిద్ధం చేసుకున్నారు. సర్టిఫికెట్లలోని బార్ కోడ్ స్కాన్ చేయడంతో నిందితుల ఫోర్జరీ వ్యవహారం బయటపడింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి