మొబైల్ ఫోన్ల దుకాణం సీజ్
- June 22, 2022కువైట్:పాత ఫోన్లను రిపేర్ చేసి, వాటిని కొత్త ఫోన్లుగా చూపించి, విక్రయించి మోసాలకు పాల్పడుతున్న ఓ మొబైల్ దుకాణాన్ని అథారిటీస్ సీజ్ చేయడం జరిగింది.కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఇన్స్పెక్టర్స్ ఈ మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ వెల్లడించిన ప్రకటనలో, కొన్ని రోజులపాటు కంపెనీపై నిఘా వుంచి, దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కంపెనీకి సంబంధించిన బిల్లుల్ని పరిశీలిస్తున్నామనీ, ఆ సంస్థ నుంచి ఏయే దుకాణాలు మొబైల్ ఫోన్లను కొనుగోలు చేశాయో ఆరా తీస్తున్నామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్