మొబైల్ ఫోన్ల దుకాణం సీజ్
- June 22, 2022
కువైట్:పాత ఫోన్లను రిపేర్ చేసి, వాటిని కొత్త ఫోన్లుగా చూపించి, విక్రయించి మోసాలకు పాల్పడుతున్న ఓ మొబైల్ దుకాణాన్ని అథారిటీస్ సీజ్ చేయడం జరిగింది.కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఇన్స్పెక్టర్స్ ఈ మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ వెల్లడించిన ప్రకటనలో, కొన్ని రోజులపాటు కంపెనీపై నిఘా వుంచి, దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కంపెనీకి సంబంధించిన బిల్లుల్ని పరిశీలిస్తున్నామనీ, ఆ సంస్థ నుంచి ఏయే దుకాణాలు మొబైల్ ఫోన్లను కొనుగోలు చేశాయో ఆరా తీస్తున్నామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







