మొబైల్ ఫోన్ల దుకాణం సీజ్
- June 22, 2022
కువైట్:పాత ఫోన్లను రిపేర్ చేసి, వాటిని కొత్త ఫోన్లుగా చూపించి, విక్రయించి మోసాలకు పాల్పడుతున్న ఓ మొబైల్ దుకాణాన్ని అథారిటీస్ సీజ్ చేయడం జరిగింది.కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఇన్స్పెక్టర్స్ ఈ మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ వెల్లడించిన ప్రకటనలో, కొన్ని రోజులపాటు కంపెనీపై నిఘా వుంచి, దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కంపెనీకి సంబంధించిన బిల్లుల్ని పరిశీలిస్తున్నామనీ, ఆ సంస్థ నుంచి ఏయే దుకాణాలు మొబైల్ ఫోన్లను కొనుగోలు చేశాయో ఆరా తీస్తున్నామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









