మొబైల్ ఫోన్ల దుకాణం సీజ్
- June 22, 2022
కువైట్:పాత ఫోన్లను రిపేర్ చేసి, వాటిని కొత్త ఫోన్లుగా చూపించి, విక్రయించి మోసాలకు పాల్పడుతున్న ఓ మొబైల్ దుకాణాన్ని అథారిటీస్ సీజ్ చేయడం జరిగింది.కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఇన్స్పెక్టర్స్ ఈ మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ వెల్లడించిన ప్రకటనలో, కొన్ని రోజులపాటు కంపెనీపై నిఘా వుంచి, దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కంపెనీకి సంబంధించిన బిల్లుల్ని పరిశీలిస్తున్నామనీ, ఆ సంస్థ నుంచి ఏయే దుకాణాలు మొబైల్ ఫోన్లను కొనుగోలు చేశాయో ఆరా తీస్తున్నామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







