వేరుశెనగ పేస్ట్ లో దాచిన గంజాయి స్వాధీనం
- June 23, 2022దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వేరుశెనగ పేస్ట్ లో దాచి కౌంటీలోకి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో 5.95 కిలోల గంజాయిని దుబాయ్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికన్ దేశం నుండి వచ్చిన ప్రయాణీకుడి అనుమానస్పద తీరుతో కస్టమ్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యంత వినూత్న టెక్నాలజీని ఉపయోగించి – వేరుశెనగ పేస్ట్ రోల్స్ లో దాచిన నిషిద్ధ గంజాయిని గుర్తించినట్లు దుబాయ్ కస్టమ్స్ లోని ప్రయాణీకుల కార్యకలాపాల విభాగం డైరెక్టర్ ఇబ్రహీం అల్-కమాలి చెప్పారు. ప్రయాణికుడి బ్యాగ్లో ఆరు వేరుశెనగ పేస్ట్ రోల్స్ లోపల దాచిన 5.95 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు