వేరుశెనగ పేస్ట్ లో దాచిన గంజాయి స్వాధీనం
- June 23, 2022దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వేరుశెనగ పేస్ట్ లో దాచి కౌంటీలోకి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో 5.95 కిలోల గంజాయిని దుబాయ్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికన్ దేశం నుండి వచ్చిన ప్రయాణీకుడి అనుమానస్పద తీరుతో కస్టమ్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యంత వినూత్న టెక్నాలజీని ఉపయోగించి – వేరుశెనగ పేస్ట్ రోల్స్ లో దాచిన నిషిద్ధ గంజాయిని గుర్తించినట్లు దుబాయ్ కస్టమ్స్ లోని ప్రయాణీకుల కార్యకలాపాల విభాగం డైరెక్టర్ ఇబ్రహీం అల్-కమాలి చెప్పారు. ప్రయాణికుడి బ్యాగ్లో ఆరు వేరుశెనగ పేస్ట్ రోల్స్ లోపల దాచిన 5.95 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు