సున్నితమైన సమాచారాన్ని భద్రతగా పంపించడం సాధ్యమేనా.?
- June 23, 2022బహ్రెయిన్: బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రహెయిన్ కీలక సూచనలు చేసింది. సున్నితమైన సమాచారం కలిగిన ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్లు పంపరాదన్నది ఆ సూచన తాలూకు సారాంశం. వినియోగదారుల సమాచారాన్ని భద్రంగా ఎలా పంపుతున్నారన్న విషయమై ఆర్థిక సంస్థలు అలాగే టెక్నాలజీ సంస్థలతో చర్చించినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.ఈ క్రమంలోనే భద్రత మరింత పెరగాల్సిన ఆవశ్యకతను గుర్తించినట్లు పేర్కొంది. బెయాన్ కనెక్ట్ సీఈఓ క్రిస్టియన్ రసముస్సెన్ మాట్లాడుతూ, సెంట్రల్ బ్యాంక్ వినియోగదారుల సున్నిత సమాచారానికి భద్రత విషయమై చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని వన్ ఐడీ, వన్ బాక్స్ విధానంలో డిజిటల్ కమ్యూనికేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు