ఖతార్లో 49 డిగ్రీల సెల్సియస్ నమోదు
- June 27, 2022
దోహా: ఖతార్ వాతావరణ విభాగం ప్రకారం.. ఖతార్లోని కొన్ని ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సుదంతిలేలో గరిష్టంగా 49 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. తుర్యానా, ముకైనిస్, మెసైద్, మెసైమీర్, ఖతార్ విశ్వవిద్యాలయాలు 48 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు ఖతార్ వాతావరణ విభాగం తెలిపింది. రాబోయే రెండురోజులపాటు వేడిగా ఉండి దుమ్ము ధూళితో కూడిన వాతావరణం ఉంటుందని ఆ పేర్కొంది. మరోపక్క రాజ్యంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ప్రజలు ఎక్కువ ద్రవపదార్థాలు తాగాలని, సౌకర్యవంతమైన లేత రంగు దుస్తులు ధరించాలని, పిల్లలను కార్లలో ఒంటరిగా ఉంచవద్దని, ఎండ వేడిమికి గురైన కార్మికులు విశ్రాంతి తీసుకోవాలని హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు