ఖతార్లో 49 డిగ్రీల సెల్సియస్ నమోదు
- June 27, 2022
దోహా: ఖతార్ వాతావరణ విభాగం ప్రకారం.. ఖతార్లోని కొన్ని ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సుదంతిలేలో గరిష్టంగా 49 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. తుర్యానా, ముకైనిస్, మెసైద్, మెసైమీర్, ఖతార్ విశ్వవిద్యాలయాలు 48 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు ఖతార్ వాతావరణ విభాగం తెలిపింది. రాబోయే రెండురోజులపాటు వేడిగా ఉండి దుమ్ము ధూళితో కూడిన వాతావరణం ఉంటుందని ఆ పేర్కొంది. మరోపక్క రాజ్యంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ప్రజలు ఎక్కువ ద్రవపదార్థాలు తాగాలని, సౌకర్యవంతమైన లేత రంగు దుస్తులు ధరించాలని, పిల్లలను కార్లలో ఒంటరిగా ఉంచవద్దని, ఎండ వేడిమికి గురైన కార్మికులు విశ్రాంతి తీసుకోవాలని హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







