మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లేబర్ పరీక్షా కేంద్రం
- June 27, 2022
కువైట్: కువైట్ లో పనిచేస్తున్న విదేశీ కార్మికుల యొక్క ఆరోగ్య వివరాలను తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన లేబర్ పరీక్షా కేంద్రాల వద్ద తాకిడి రాను రాను పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం నుండి మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నూతన లేబర్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నూతన కేంద్రం ఏర్పాటుతో ఇతర కేంద్రాలపై ఒత్తిడిని తగ్గించగలదని భావిస్తున్నారు. ఈ నూతన కేంద్రం రోజుకు సుమారు 500 నుండి 700 మంది దాకా కేసులను స్వీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందస్తు బుకింగ్ తేదీల ప్రకారం కొత్త కేంద్రంలో పరీక్షలు జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







