మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లేబర్ పరీక్షా కేంద్రం
- June 27, 2022
కువైట్: కువైట్ లో పనిచేస్తున్న విదేశీ కార్మికుల యొక్క ఆరోగ్య వివరాలను తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన లేబర్ పరీక్షా కేంద్రాల వద్ద తాకిడి రాను రాను పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం నుండి మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నూతన లేబర్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నూతన కేంద్రం ఏర్పాటుతో ఇతర కేంద్రాలపై ఒత్తిడిని తగ్గించగలదని భావిస్తున్నారు. ఈ నూతన కేంద్రం రోజుకు సుమారు 500 నుండి 700 మంది దాకా కేసులను స్వీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందస్తు బుకింగ్ తేదీల ప్రకారం కొత్త కేంద్రంలో పరీక్షలు జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!







