నకిలీ అదాహీ కూపన్ల విక్రయం.. నలుగురు విదేశీయులు అరెస్టు
- June 28, 2022మక్కా: అదాహి (బలి ఇచ్చే జంతువుల వినియోగానికి సౌదీ ప్రాజెక్ట్) నకిలీ కూపన్లను విక్రయించడం ద్వారా హజ్ యాత్రికులను మోసం చేయడానికి ప్రయత్నించినందుకు ముగ్గురు నివాసితులు, ఒక యెమెన్ సందర్శకుడిని మక్కాలోని పోలీసులు అరెస్టు చేశారు. విజిట్ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన యెమెన్ దేశస్థుడితో పాటు ముగ్గురు ప్రవాసులు అక్రమంగా అదాహీ కూపన్ల విక్రయం కోసం నకిలీ సంస్థ పేరుతో వెబ్సైట్ను రూపొందించినట్లు గుర్తించారు. తక్కువ ధరకు ఇస్తున్న నకిలీ కూపన్లను కొనుగోలు చేసేలా హజ్ యాత్రికులను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..