నకిలీ అదాహీ కూపన్ల విక్రయం.. నలుగురు విదేశీయులు అరెస్టు
- June 28, 2022
మక్కా: అదాహి (బలి ఇచ్చే జంతువుల వినియోగానికి సౌదీ ప్రాజెక్ట్) నకిలీ కూపన్లను విక్రయించడం ద్వారా హజ్ యాత్రికులను మోసం చేయడానికి ప్రయత్నించినందుకు ముగ్గురు నివాసితులు, ఒక యెమెన్ సందర్శకుడిని మక్కాలోని పోలీసులు అరెస్టు చేశారు. విజిట్ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన యెమెన్ దేశస్థుడితో పాటు ముగ్గురు ప్రవాసులు అక్రమంగా అదాహీ కూపన్ల విక్రయం కోసం నకిలీ సంస్థ పేరుతో వెబ్సైట్ను రూపొందించినట్లు గుర్తించారు. తక్కువ ధరకు ఇస్తున్న నకిలీ కూపన్లను కొనుగోలు చేసేలా హజ్ యాత్రికులను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు