న్యూక్లియర్ పవర్ స్కై హోటల్: ఏళ్ళ తరబడి 5 వేల మందికి ఆకాశంలో అకామడేషన్
- June 29, 2022
యెమెనీ ఇంజనీర్ హాషెమ్ అల్ ఘాలి, న్యూక్లియర్ పవర్డ్ హోటల్ని ప్రతిపాదిస్తున్నారు. ఈ హోటల్లో 5,000 మంది అతిథులు వుంటారు. మాల్స్, బార్లు, రెస్టారెంట్లు వుంటాయి ఇందులో. ఇది ఆకాశంలో విహరిస్తుంది కూడా. ఈ మేరకు ఓ వీడియోను యూ ట్యూబ్లో అల్ ఘాలి పోస్ట్ చేశారు. ఏళ్ళ తరబడి ఈ హోటల్ అలాగే ఎగురుతుంటుందనీ, క్లీనింగ్ మరియు మెయిన్టెనెన్స్ కోసం మాత్రమే నేల మీదకు రావొచ్చని తెలిపారు. యాంటీ టర్బులెన్స్ టెక్నాలజీ ద్వారా వైబ్రేషన్ లేకుండా వుంటుందని అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇందులో ఉపయోగబచబడుతుంది. న్యూక్లియర్ పవర్ ద్వారా ఇది పని చేస్తుంది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







