ప్రభుత్వ పథకాలు దళారుల వల్ల పక్కదారి పట్టకుండా జాగ్రత్త ..
- April 11, 2016డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు విన్నవించారు. ప్రగతి రిసార్ట్స్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు శిక్షణా తరగతుల సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నమ్మకంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం స్థలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలన్నారు. ప్రభుత్వ పథకాలు దళారుల వల్ల పక్కదారి పట్టకుండా అధికారులు జాగ్రత్త తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో దళారుల వ్యవస్థను ప్రజలు, అధికారులు అంతం చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..