ఒమానీ కంపెనీకి మైక్రోసాఫ్ట్ గుర్తింపు
- July 02, 2022
మస్కట్: ఆధునిక పరికరాల కేటగిరీ కోసం మైక్రోసాఫ్ట్ మోడరన్ డివైస్ పార్ట్ నర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఒమానీ కంపెనీ ఆన్సోర్ టెక్నాలజీస్(Onsor Technologies) ఫైనలిస్ట్ గా గుర్తింపు పొందింది. మైక్రోసాఫ్ట్ నుంచి గుర్తింపు పొందడంపై ఆన్సోర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ సలాహ్ అల్ రస్బీ హర్షం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ పార్టనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గత సంవత్సరంలో అత్యుత్తమ మైక్రోసాఫ్ట్ ఆధారిత అప్లికేషన్లు, సేవలు, పరికరాలను అభివృద్ధి చేసిన, డెలివరీ చేసిన మైక్రోసాఫ్ట్ భాగస్వాములను గుర్తించి అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాల నుండి 3,900 వచ్చిన నామినేషన్ల నుండి వీరిని ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







