అక్రమంగా తరలిస్తున్న బంగారం సీజ్
- July 04, 2022
దుబాయ్ నుంచి భారత దేశానికి 300 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని చెన్నై విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అంతేకాకుండా బంగారాన్ని స్వాధీనం చేసుకుని జప్తు చేసి కేసు నమోదు చేశారు.
జప్తు చేయబడిన బంగారం ధర సుమారు 10,000 డాలర్లు (భారత కరెన్సీ విలువ ప్రకారం రూ.7,90,000). బంగారం మాత్రమే కాకుండా అతని దగ్గర 18,000 డాలర్లు విలువ చేసే ఎలక్ట్రానిక్స్, సిగేరెట్స్ మరియు మద్యం బాటిళ్లు ఉన్నాయి.
ఈ వారం ప్రారంభంలోనే సౌదీ అరేబియా నుండి ఢిల్లీ కి వచ్చిన ప్యాసింజర్ దగ్గర 28,000 డాలర్లు ఖరీదు చేసే 500 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. భారత దేశానికి సదరు వ్యక్తి దగ్గర బంగారాన్ని కడ్డీల రూపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









