అక్రమంగా తరలిస్తున్న బంగారం సీజ్
- July 04, 2022
దుబాయ్ నుంచి భారత దేశానికి 300 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని చెన్నై విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అంతేకాకుండా బంగారాన్ని స్వాధీనం చేసుకుని జప్తు చేసి కేసు నమోదు చేశారు.
జప్తు చేయబడిన బంగారం ధర సుమారు 10,000 డాలర్లు (భారత కరెన్సీ విలువ ప్రకారం రూ.7,90,000). బంగారం మాత్రమే కాకుండా అతని దగ్గర 18,000 డాలర్లు విలువ చేసే ఎలక్ట్రానిక్స్, సిగేరెట్స్ మరియు మద్యం బాటిళ్లు ఉన్నాయి.
ఈ వారం ప్రారంభంలోనే సౌదీ అరేబియా నుండి ఢిల్లీ కి వచ్చిన ప్యాసింజర్ దగ్గర 28,000 డాలర్లు ఖరీదు చేసే 500 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. భారత దేశానికి సదరు వ్యక్తి దగ్గర బంగారాన్ని కడ్డీల రూపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన







