తెలుగుదేశం పార్టీలోకి జ్యోతుల వెంకటఅప్పారావు..
- April 11, 2016
తెలుగుదేశం పార్టీలోకి చేరే వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా తూర్పుగోదావరి జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల వెంకటఅప్పారావు(నెహ్రూ)సైకిలెక్కారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావుతో కలిసి జ్యోతుల నెహ్రూ విజయవాడలోని ఏ1కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









