ఈద్ అల్ అధా సందర్భంగా 737 మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టిన యూఏఈ అధ్యక్షుడు
- July 05, 2022
అబుధాబి: ఈద్ అల్ అధా సందర్భంగా జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న 737 మంది ఖైదీలు విడుదల కాబోతున్నారు.యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు 737 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.'ఈద్ అల్ అధా'తో పాటు ఖైదీల కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వారికి విముక్తి కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.వివిధ నేరాలు చేసి అక్కడి జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న వారిలో కొందరికి క్షమాభిక్ష ప్రసాదించాలని షేక్ మొహమ్మద్ ఆదేశాల మేరకు వారిని విడుదల చేస్తున్నమన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







