ఈద్ జాయ్ ను నిర్వహించనున్న మస్కట్ పురపాలక సంఘం
- July 06, 2022
మస్కట్: ఈద్ అల్ అదా ను పురస్కరించుకొని ఈ నెల జూలై 10 వ తేదీన అల్ నసిమ్ పార్క్ లో ఈద్ జాయ్ ను నిర్వహించనున్నట్లు మస్కట్ పురపాలక సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ కార్యక్రమం పట్ల నగర పౌరుల్లో ఆసక్తి పెరిగేలా చేసేందుకు ఆట పాటలు మరియు వివిధ రకాల దుకాణాల సముదాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..