ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- July 09, 2022
యూఏఈ: అరాఫా దినోత్సవం, ఈద్ అల్ అదా సందర్భంగా అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యూఏఈ ప్రజలు, అరబ్, ఇస్లామిక్ ప్రజలందరికీ ఈద్ అల్ అదా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ మంచి ఆరోగ్యం, భద్రతతో కూడిన జీవనాన్ని సాగించాలని ఆకాంక్షించారు. ఈద్ అల్ అదా సందర్భంగా నా సోదరులు, ఎమిరేట్స్ పాలకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అభినందనలు.. ప్రపంచ ప్రజలకు శాంతి, సామరస్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ లో యూఏఈ అధ్యక్షుడు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..









