ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- July 09, 2022
యూఏఈ: అరాఫా దినోత్సవం, ఈద్ అల్ అదా సందర్భంగా అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యూఏఈ ప్రజలు, అరబ్, ఇస్లామిక్ ప్రజలందరికీ ఈద్ అల్ అదా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ మంచి ఆరోగ్యం, భద్రతతో కూడిన జీవనాన్ని సాగించాలని ఆకాంక్షించారు. ఈద్ అల్ అదా సందర్భంగా నా సోదరులు, ఎమిరేట్స్ పాలకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అభినందనలు.. ప్రపంచ ప్రజలకు శాంతి, సామరస్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ లో యూఏఈ అధ్యక్షుడు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







