ప్రిన్స్ తుర్కీ బిన్ సౌద్ మరణంపై కింగ్ హమద్ సంతాపం
- July 11, 2022
మనామా: ప్రిన్స్ తుర్కీ బిన్ సౌద్ బిన్ తుర్కీ బిన్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్ మరణం పట్ల బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సంతాపాన్ని తెలియజేసారు. ఈ మేరకు రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్కు తన సంతాప సందేశాన్ని పంపించారు. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలిగించాలని, రాజ కుటుంబానికి ఓదార్పు, ధైర్యాన్ని ప్రసాదించాలని సర్వశక్తిమంతుడైన అల్లాను ప్రార్థించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









