ప్రిన్స్ తుర్కీ బిన్ సౌద్ మరణంపై కింగ్ హమద్ సంతాపం
- July 11, 2022
మనామా: ప్రిన్స్ తుర్కీ బిన్ సౌద్ బిన్ తుర్కీ బిన్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్ మరణం పట్ల బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సంతాపాన్ని తెలియజేసారు. ఈ మేరకు రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్కు తన సంతాప సందేశాన్ని పంపించారు. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలిగించాలని, రాజ కుటుంబానికి ఓదార్పు, ధైర్యాన్ని ప్రసాదించాలని సర్వశక్తిమంతుడైన అల్లాను ప్రార్థించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







