ప్రిన్స్ తుర్కీ బిన్ సౌద్ మరణంపై కింగ్ హమద్ సంతాపం
- July 11, 2022
మనామా: ప్రిన్స్ తుర్కీ బిన్ సౌద్ బిన్ తుర్కీ బిన్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్ మరణం పట్ల బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సంతాపాన్ని తెలియజేసారు. ఈ మేరకు రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్కు తన సంతాప సందేశాన్ని పంపించారు. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలిగించాలని, రాజ కుటుంబానికి ఓదార్పు, ధైర్యాన్ని ప్రసాదించాలని సర్వశక్తిమంతుడైన అల్లాను ప్రార్థించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







