జమ్జామ్ నీటిని తీసుకువెళ్లడానికి యాత్రికులకు అనుమతి
- July 11, 2022
జెడ్డా: తమ దేశాలకు తిరిగి వెళ్లే హజ్ యాత్రికులు అంతర్జాతీయ విమానాల్లో జమ్జామ్ నీటిని తీసుకువెళ్లడానికి అనుమతిస్తున్నట్లు జెద్దా కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) ప్రకటించింది. విమానాశ్రయ ప్రాంగణంలోని ఒక పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా యాత్రికుడు కేవలం ఐదు లీటర్ల జమ్జామ్ వాటర్ బాటిల్ను మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతించబడతారని KAIA పేర్కొంది. జమ్జామ్ నీటి కోసం ప్రత్యేక మార్గాన్ని కేటాయించామని, చెక్-ఇన్ బ్యాగేజీలో జమ్జామ్ నీటిని తీసుకెళ్లడానికి అనుమతి లేదని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







