జమ్జామ్ నీటిని తీసుకువెళ్లడానికి యాత్రికులకు అనుమతి
- July 11, 2022
జెడ్డా: తమ దేశాలకు తిరిగి వెళ్లే హజ్ యాత్రికులు అంతర్జాతీయ విమానాల్లో జమ్జామ్ నీటిని తీసుకువెళ్లడానికి అనుమతిస్తున్నట్లు జెద్దా కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) ప్రకటించింది. విమానాశ్రయ ప్రాంగణంలోని ఒక పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా యాత్రికుడు కేవలం ఐదు లీటర్ల జమ్జామ్ వాటర్ బాటిల్ను మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతించబడతారని KAIA పేర్కొంది. జమ్జామ్ నీటి కోసం ప్రత్యేక మార్గాన్ని కేటాయించామని, చెక్-ఇన్ బ్యాగేజీలో జమ్జామ్ నీటిని తీసుకెళ్లడానికి అనుమతి లేదని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









