జమ్జామ్ నీటిని తీసుకువెళ్లడానికి యాత్రికులకు అనుమతి
- July 11, 2022
జెడ్డా: తమ దేశాలకు తిరిగి వెళ్లే హజ్ యాత్రికులు అంతర్జాతీయ విమానాల్లో జమ్జామ్ నీటిని తీసుకువెళ్లడానికి అనుమతిస్తున్నట్లు జెద్దా కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) ప్రకటించింది. విమానాశ్రయ ప్రాంగణంలోని ఒక పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా యాత్రికుడు కేవలం ఐదు లీటర్ల జమ్జామ్ వాటర్ బాటిల్ను మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతించబడతారని KAIA పేర్కొంది. జమ్జామ్ నీటి కోసం ప్రత్యేక మార్గాన్ని కేటాయించామని, చెక్-ఇన్ బ్యాగేజీలో జమ్జామ్ నీటిని తీసుకెళ్లడానికి అనుమతి లేదని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







