ఇంట్లో గంజాయి సాగు చేసిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష
- July 13, 2022
బహ్రెయిన్: తన ఇంటిలో గంజాయిని పండించినందుకు 15 ఏళ్ల పాటు జైలు శిక్ష పడ్డ వ్యక్తి అప్పీల్ను హై అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది. అప్పీల్ను తిరస్కరించడంతోపాటు BD10,000 జరిమానా విధించింది. గంజాయి సాగు గురించి తనకు తెలియదని, తాను నాటిన విత్తనాలు పండ్లు, కూరగాయలవి సదరు వ్యక్తి కోర్టులో వాదించాడు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బహ్రెయిన్ వీధుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తులు అందిన సమాచారం మేరకు నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు అతని వద్ద పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయని దర్యాప్తు అధికారులు కోర్టుకు తెలిపారు. సెర్చ్ వారెంట్ పొందిన తర్వాత అనుమానితుడి ఇంటిని పరిశీలించగా గంజాయి మొక్కలను పెంచడానికి ఉపయోగించే అనేక పరికరాలు, సాధనాలను గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ









