ఇంట్లో గంజాయి సాగు చేసిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష
- July 13, 2022
బహ్రెయిన్: తన ఇంటిలో గంజాయిని పండించినందుకు 15 ఏళ్ల పాటు జైలు శిక్ష పడ్డ వ్యక్తి అప్పీల్ను హై అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది. అప్పీల్ను తిరస్కరించడంతోపాటు BD10,000 జరిమానా విధించింది. గంజాయి సాగు గురించి తనకు తెలియదని, తాను నాటిన విత్తనాలు పండ్లు, కూరగాయలవి సదరు వ్యక్తి కోర్టులో వాదించాడు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బహ్రెయిన్ వీధుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తులు అందిన సమాచారం మేరకు నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు అతని వద్ద పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయని దర్యాప్తు అధికారులు కోర్టుకు తెలిపారు. సెర్చ్ వారెంట్ పొందిన తర్వాత అనుమానితుడి ఇంటిని పరిశీలించగా గంజాయి మొక్కలను పెంచడానికి ఉపయోగించే అనేక పరికరాలు, సాధనాలను గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







